ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తచెరువులో భూముల పంపకంపై అధికారుల సీరియస్

ABN, First Publish Date - 2021-06-11T14:59:05+05:30

జిల్లాలోని కొత్తచెరువులో ప్రభుత్వ భూములు పంచడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కొత్తచెరువులో ప్రభుత్వ భూములు పంచడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ముగ్గురు తహసిల్దార్లలను నియమించారు. కొత్తచెరువు రెవెన్యూ పరిధిలో 26 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మినట్లు నిర్ధారణ అయ్యింది. కోట్ల రూపాయలు విలువ చేసే 392-6 ఏ సర్వే నంబర్‌లోని భూమి వన్ బి నుంచి తొలగించారు. ఇతరుల పేరుతో మార్చిన మరి కొన్ని సర్వే నెంబర్లకు చెందిన ప్రభుత్వ భూములను అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.

Updated Date - 2021-06-11T14:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising