ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-26T06:53:37+05:30

హిందూపురం పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో సోమ వారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్‌ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకు న్నట్లు రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయ క్‌ తెలిపారు

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన్‌, జనవరి 25: హిందూపురం పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో సోమ వారం గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్‌ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకు న్నట్లు రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయ క్‌ తెలిపారు. సుమారు 40ఏళ్ల వయ సున్న వ్యక్తి గూడ్స్‌రైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడని, నల్ల టీషర్ట్‌, నస్యం కలర్‌ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. గుర్తించిన వారు 9398866299 నెంబరుకు సమాచారమివ్వాలని కోరారు.


Updated Date - 2021-01-26T06:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising