ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక రీచలో అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు : సీఐ

ABN, First Publish Date - 2021-06-20T06:46:37+05:30

మండలంలోని కళ్లుదేవనహళ్లి ఇసుక రీచలో ఇసుక తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం రూరల్‌ సీఐ రాజా హెచ్చరించారు.

కళ్లుదేవనహళ్లి ఇసుక రీచను పరిశీలిస్తున్న సీఐ రాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మనహాళ్‌, జూన 19 : మండలంలోని కళ్లుదేవనహళ్లి ఇసుక రీచలో ఇసుక తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం రూరల్‌ సీఐ రాజా హెచ్చరించారు. శనివారం ఆయన ఇ సుక రీచను పరిశీలించి మాట్లాడారు. నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వకాలు జరపకూడదని జయప్రకాష్‌ ప వర్‌ వెంచర్స్‌ నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం పెట్టిన ధర టన్నుకు రూ.475 ప్రకా రం విక్రయించాలన్నారు. 

Updated Date - 2021-06-20T06:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising