ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభ్యంతరాల స్వీకరణ

ABN, First Publish Date - 2021-09-17T06:41:19+05:30

రీసర్వేచేసిన పొలాల్లో అభ్యంత రాలు తెలిపిన రైతులకు మరోసారి కొలిచి మీ అభ్యంతరాలను ని వృత్తి చేస్తామని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బత్తలపల్లి, సెప్టెంబరు16: రీసర్వేచేసిన పొలాల్లో అభ్యంత రాలు తెలిపిన రైతులకు మరోసారి కొలిచి మీ అభ్యంతరాలను ని వృత్తి చేస్తామని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. మండలంలోని చెన్న రాయు నిపట్నం గ్రామంలో గురువారం రీసర్వేపై 45మంది రైతులు అభ్యంతరాలను అధికారులకు విన్నవిం చుకున్నారు. ఈ సంద ర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ రీసర్వేలో ఆమోదం పొందిన రైతులు అంగీకారం పత్రంలో సంతకాలు చేయాలన్నారు. అభ్యంత రాలు ఉన్న రైతుల భూములు మరోసారి సర్వే చేస్తామన్నారు. రీస ర్వే పట్ల ఎవ్వరూ ఆపోహాలు పెట్టుకోవద్దని తెలిపారు. సర్వేచేసి హ ద్దులు చూపించిన తర్వాత ఫామ్‌-54అంగీకారపత్రం అందజే యడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఐ నాగప్ప, తహ సీల్దార్‌ ఖుప్రా, ఆర్‌ఐ చక్రఫాణి, వీఆర్‌ఓ శీరీష, గ్రామసర్వేయర్‌ కల్పన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-17T06:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising