ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజులో 21 మందికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2021-10-21T06:23:27+05:30

జిల్లాలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగిన కరోనా కేసులు

అనంతపురం వైద్యం, అక్టోబరు 20: జిల్లాలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది వైరస్‌ బారిన పడ్డారు. మరణా లు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 157768కి చేరింది. ఇందులో 1566 11 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 64 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-21T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising