ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

157 మంది విద్యార్థులు.. మూడే గదులు!

ABN, First Publish Date - 2021-11-08T06:41:51+05:30

మండలంలోని వడ్రవన్నూరు ఉన్నత పాఠశాల లో 6-10వ తరగతి వరకు 157 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

వడ్రవన్నూరు పాఠశాలలో చెట్ల కింద పాఠాలు వింటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం రూరల్‌, నవంబరు 7: మండలంలోని వడ్రవన్నూరు ఉన్నత పాఠశాల లో 6-10వ తరగతి వరకు 157 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి మూ డు తరగతి గదులు ఉన్నాయి. దీంతో బోధనకు సరిపడా గదులు లేక విద్యార్థులు ప్రతి రో జూ క్లాసులు వినేందుకు చెట్ల కింద, వరండాలో కూర్చొంటున్నారు. పాఠశాలను 2018-19 లో పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసినా ఆమేరకు సదుపాయాలు కల్పించలేదు. ఫలి తంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీ ట వేస్తోందని చెబుతున్నా.. ఆచరణలో విఫలమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో నాగమణిని వివరణ కోరగా.. పాఠశాల రెండవ విడత నాడు-నేడు ప నులకు ఎంపికైందని తెలిపారు. విద్యార్థులకు అదనంగా మూడు తరగతి గదులు మం జూరయ్యాయన్నారు. నిధులు మంజూరైన వెంటనే గదుల నిర్మాణాలు ప్రారంభించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-08T06:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising