ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెక్‌డ్యాంలో చిక్కుకుని 13 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-06-23T06:10:49+05:30

మండలంలోని చెర్లోపల్లి సమీప చెక్‌డ్యాంలోకి నీళ్లు తాగేందుకు దిగిన 13 గొర్రెలు మడుగులో చిక్కుకుని మంగళవారం మృతి చెందాయి.

మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంబదూరు, జూన 22: మండలంలోని చెర్లోపల్లి  సమీప చెక్‌డ్యాంలోకి నీళ్లు తాగేందుకు దిగిన 13 గొర్రెలు మడుగులో చిక్కుకుని మంగళవారం మృతి చెందాయి. బాధిత గొర్రెల కాపరులు బయ్యన్న, వెంకటేశులు తెలిపి న వివరాలివి. మధ్యాహ్నం నీళ్లు తాగేందుకు గొర్రెలు చె క్‌డ్యామ్‌లోకి దిగాయి. నీళ్లుతాగి తిరిగి బయటకు వచ్చేం దుకు గట్టు దాటే ప్రయత్నంలో నీటిలో చిక్కుకుని మృతి చెందాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందిం చాలని బాధిత కాపర్లు కోరారు. 

Updated Date - 2021-06-23T06:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising