ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం: రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-04-16T21:17:55+05:30

తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని లేపాక్షి తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన  సుధాకర్ రెడ్డి అనే రైతు పట్టాదారు పాసు పుస్తకాల కోసం గత కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే పాసు పుస్తకాలను అధికారులు మంజూరు చేయలేదు. దీంతో కార్యాలయంలో రైతు సుధాకర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. కార్యాలయ సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకున్నారు. 

Updated Date - 2021-04-16T21:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising