ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anantapuram: చెరువులో పడిన ముగ్గురు విద్యార్థులు మృతి

ABN, First Publish Date - 2021-10-12T15:06:40+05:30

అమడగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మలకవారిపల్లి తండాలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అమడగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మలకవారిపల్లి తండాలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.గజ ఈతగాళ్లు ఎంత గాలించిన విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు..మంగళవారం ఉదయం గల్లంతైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ దొరికింది. మృతులు లాలూ ప్రసాద్ నాయక్, పురుషోత్తం నాయక్, హేమంత్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో ఆ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-10-12T15:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising