ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ముగిసిన విచారణ

ABN, First Publish Date - 2021-06-03T21:16:04+05:30

కరోనాకు ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ ముగిసింది. మందు హానికరంకాదని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినవారిని అక్కడికి తీసుకొస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనాకు ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ ముగిసింది. మందు హానికరంకాదని, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినవారిని అక్కడికి తీసుకొస్తే.. ప్రమాదమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. తాము దీనిని నిర్వహించలేమని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. తమ వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ధర్మసనానికి విజ్ఞప్తి చేశారు. మందువల్ల హానిలేదని చెప్తూ వేయటానికి అభ్యంతరం ఏమిటని న్యాయస్థానం  ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్, పిల్ వేసిన న్యాయవాది యలమంజుల బాలాజీ వ్యతిరేకించారు. మందుకు అనుమతిస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించటం.. మంచిదికాదని న్యాయవాదులు చెప్పారు. ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే మందు వేసేందుకు.. అభ్యంతరం ఏమిటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతోనే కంటిలో మందు కోసం.. అక్కడికి వస్తారని న్యాయవాదులు  ధర్మాసనానికి చెప్పారు. కోర్టు ముగిసిన తర్వాత ఆర్డర్ ఇస్తామని ధర్మాసనం చెప్పింది.

Updated Date - 2021-06-03T21:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising