ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటు

ABN, First Publish Date - 2021-09-17T09:20:04+05:30

అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

639వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

తుళ్లూరు, సెప్టెంబరు 16:  అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా  కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు  చేస్తున్న ఉద్యమం గురువారం 639వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ... సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రాతిపాదన తెచ్చింది అమరావతిని నిర్వీర్యం చేయటం కోసమేనన్నారు.   13 జిల్లాల వాసులకు సమదూరంలో ఉండేది అమరావతి అని పేర్కొన్నారు.    తుళ్లూరు, పెదపరిమి, దొండపాడు, అనంతవరం , నెక్కల్లు, ఐనవోలు, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం వెంకటపాలెంతో తాడికొండ మండలం మోతడక, తాడికొండలలో   రైతు  ధర్నా శిబిరాల నుంచి రాజధాని అమరావతి  కొనసాగాలని ఆందోళనలు, నిరసనలు జరిగాయి.  

Updated Date - 2021-09-17T09:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising