ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారు: రఘురామ

ABN, First Publish Date - 2021-08-09T20:36:42+05:30

అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అమరావతి మహిళా రైతులపై అత్యంత దారుణంగా వ్యవహరించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. మానవ హక్కులకు పోలీస్ స్టేషన్లలోనే భంగం కలుగుతుందని, సుప్రీంకోర్టు చెప్పిన మాట వాస్తవమని గుర్తుచేశారు. తనకే కాదు చాలా మందికి ఇలానే జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. సీబీఐ విచారణలో నిందితులు బిగ్‌బాస్ పేరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని, బిగ్‌బాస్ ఏ1 లేక ఏ2 అనేది తెలియాలని, వారిని కూడా విచారించాలని కోరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని సీబీఐని కోరుతున్నానని రఘురామకృష్ణరాజు చెప్పారు.




Updated Date - 2021-08-09T20:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising