ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటకెక్కిన అభివృద్ధి

ABN, First Publish Date - 2021-04-23T10:51:24+05:30

రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న అమరావతిని కాదని 3 రాజధానులనటం అభివృద్ధిని అటకెక్కించడానికేనని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోతడకలో నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలు

492వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు, ఏప్రిల్‌ 22: రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న అమరావతిని కాదని 3 రాజధానులనటం అభివృద్ధిని అటకెక్కించడానికేనని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం గురువారంతో 492వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల వద్ధ వారు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి భూములు ఇచ్చి అభివృద్ధి నిలిచిపోవటంతో మనోవేదనతో రైతులు మరణిస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అమరావతి కొనసాగాలంటూ రైతులు నినాదాలు చేశారు. అమరావవతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు వెలగించి నినాదాలు చేశారు.

Updated Date - 2021-04-23T10:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising