ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే శాశ్వతం: లోకేష్

ABN, First Publish Date - 2021-08-08T22:00:48+05:30

పోరాటం చేస్తున్న రైతులదే అంతిమ విజయం.. ఏపీ రాజధాని అమరావతే శాశ్వతమని టీడీపీ నేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోరాటం చేస్తున్న రైతులదే అంతిమ విజయం.. ఏపీ రాజధాని అమరావతే శాశ్వతమని టీడీపీ నేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అమరావతి పేరు వింటేనే సీఎం జగన్ రెడ్డి వణికిపోతున్నారని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అణచివేతకి ఎదురొడ్డి నిలిచిన.. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం మహోద్యమంగా మారిందని తెలిపారు. జై అమరావతి పోరాటం ప్రారంభించి 600 రోజులైన సందర్భంగా... శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఉక్కుపాదం మోపడం సరికాదని దుయ్యబట్టారు. వ్యాన్లలో కుక్కి రాజధాని రైతుల కాళ్లు విరగ్గొట్టారుని, మహిళల పట్ల పోలీసులు విచక్షణ లేకుండా ప్రవర్తించారని నారా లోకేష్‌ తప్పుబట్టారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత ధోరణి ప్రపంచానికి తెలియకుండా... మీడియా ప్రతినిధులపై ఆంక్షాలు పెట్టారని నారా లోకేష్‌ మండిపడ్డారు. 

Updated Date - 2021-08-08T22:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising