ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షా దెబ్బకు దిగొచ్చిన ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు

ABN, First Publish Date - 2021-11-16T22:01:12+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటన చేసింది. అవసరమైన సందర్భాలలో యాత్రలో పాల్గొంటామని బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నేతల వ్యవహార శైలిపై నిన్న తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు.  రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదని అమిత్‌షా నిలదీసినట్లు సమాచారం. 

Updated Date - 2021-11-16T22:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising