ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

ABN, First Publish Date - 2021-06-11T04:44:55+05:30

కేంద్రం హోం మంత్రి అమిత్‌తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం హోం మంత్రి అమిత్‌తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అంతకుముందు పలువరు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులను కూడా సీఎం జగన్ కలిశారు. ఇదే సమయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ మాత్రం సీఎం జగన్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం పోలవరం సహా పలు అంశాలపై వినతులు ఇచ్చినట్లు చెబుతున్నాయి.


Updated Date - 2021-06-11T04:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising