ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమేయకు బాల పురస్కార్‌-2021

ABN, First Publish Date - 2021-01-26T09:04:37+05:30

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు-2021కు ఎంపికైన చిన్నారులను ఉద్దేశించి సోమవారం ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు-2021కు ఎంపికైన చిన్నారులను ఉద్దేశించి సోమవారం ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాలకు సంబంధించి కళలు(భరతనాట్యం)విభాగంలో విశాఖకు చెందిన అమేయ లగుడు(11), వెబ్‌డెవలపర్‌గా, ఆవిష్కర్తగా రాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన హేమేశ్‌ చదలవాడ(14) ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. విశాఖ కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో.. అమేయతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఐసీడీఎస్‌ పీడీ సీతామహాలక్ష్మి, అవార్డు గ్రహీ త తల్లిదండ్రులు కమల, త్రిమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T09:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising