ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఆవేదన వైఎస్ షర్మిల వినాలి: అమరావతి రైతులు

ABN, First Publish Date - 2021-04-18T23:35:49+05:30

మా ఆవేదన వైఎస్ షర్మిల వినాలి: అమరావతి రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ ఆవేదన వినాలని వైఎస్ షర్మిలకు అమరావతి మహిళా రైతులు కోరారు. షర్మిల తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ వీడియోను విడుదల చేశారు. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని అమరావతి మహిళా రైతులు తెలిపారు. 2019లో మా అన్నకి ఓటేయండి రామన్న రాజ్యం వస్తుందని షర్మిల చెప్పారని రైతులు గుర్తుచేశారు. ఏపీలో రావణరాజ్యం వచ్చిందిందని రాజధాని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అని షర్మిల  ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు అమరావతి మహిళా రైతులు పేర్కొన్నారు. ఏపీలో కూడా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నామన్నారు. అందుకు నడుంబిగించాలంటూ షర్మిలకు మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-18T23:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising