ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినూత్న కార్యక్రమాలు చేపడతాం: అమరావతి జేఏసీ నేతలు

ABN, First Publish Date - 2021-11-16T01:18:22+05:30

రైతు మహా పాదయాత్ర 150 కి.మీ. పూర్తిచేసుకుంది. పాదయాత్ర అపూర్వ జనాదరణతో సాగుతోందని ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. జనాదరణ చూసైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం:  రైతు మహా పాదయాత్ర 150 కి.మీ. పూర్తిచేసుకుంది. పాదయాత్ర అపూర్వ జనాదరణతో సాగుతోందని ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. జనాదరణ చూసైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. రైతు పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని చెప్పారు. అమరావతి రైతులు నిరసనలు చేపట్టి 700 రోజులవుతున్న సందర్భంగా రేపు వినూత్న కార్యక్రమాలు చేపడతామని అమరావతి జేఏసీ నేతలు వెల్లడించారు. 

Updated Date - 2021-11-16T01:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising