ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పదు’

ABN, First Publish Date - 2021-11-17T00:26:58+05:30

పదహారు రోజుల పాటు పాదయాత్రలో ప్రజల మద్దతు మరువలేనిదని, గత 700 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని అమరావతి జేఏసీ నేతల పీసీ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పదహారు రోజుల పాటు పాదయాత్రలో ప్రజల మద్దతు మరువలేనిదని, గత 700 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని అమరావతి జేఏసీ నేతల పీసీ పేర్కొన్నారు. 700 రోజుల సందర్భంగా మహిళలతో దీపాలతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. రాజధాని కోసం స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించేలా పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. వాస్తవాన్ని గమనించకుండా అసత్యాలు ప్రచారం చేస్తే ప్రభుత్వం సమాధి కావాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావి భవిష్యత్తు తరాల కోసమే తమ పోరాటం అని ప్రజలు కూడా గుర్తించారని చెప్పారు. రాజధాని రైతుల అలుపెరుగని ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు. 

Updated Date - 2021-11-17T00:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising