ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి నుంచి ఒక్కొక్కటిగా వెళ్తున్న కార్యాలయాలు

ABN, First Publish Date - 2021-12-07T17:09:47+05:30

మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ రాజధానిపై అందరి అనుమానాలు నిజం చేస్తూ.. తాము చేయాలనుకున్నపని చేస్తునే ఉన్నారు. అమరావతిలోని సంస్థలను ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కర్నూలుకు లోకాయుక్త, హెచ్చార్సీ సంస్థలను తరలించిన జగన్ ప్రభుత్వం... తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్  ఆఫీసు తరలింపుపై ఆదేశాలిచ్చింది.

Updated Date - 2021-12-07T17:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising