ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డున పడేశారు

ABN, First Publish Date - 2021-02-26T08:39:40+05:30

‘కన్నతల్లి లాంటి భూములను త్యాగం చేశాం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన వారిని నడి రోడ్డున పడేశారు... ప్రభుత్వం మారగానే రాజధాని మారుతుందా’ అంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అమరావతి రైతుల ఆవేదన 
  • 436వ రోజుకు ఆందోళనలు

తుళ్లూరు, ఫిబ్రవరి 25: ‘కన్నతల్లి లాంటి భూములను త్యాగం చేశాం.. రాజధాని అమరావతి  కోసం భూములిచ్చిన వారిని నడి రోడ్డున పడేశారు... ప్రభుత్వం మారగానే రాజధాని మారుతుందా’ అంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారంతో  అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాలని రైతులు చే స్తున్న ఉద్యమం 436వ రోజుకు చేరుకుంది. రాజధాని 29 గ్రామాలలో అమరావతి కోసం ఆందోళనలు కొన సాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. పెదపరిమి రైతు దీక్ష శిబిరంలో కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ రిలే నిరాహార దీక్ష చేశారు.


Updated Date - 2021-02-26T08:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising