ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి భూముల కేసులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. పిటిషన్ ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-07-22T23:07:02+05:30

అమరావతి భూముల కేసులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. పిటిషన్ ఉపసంహరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమరావతి భూముల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై గతంలో సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 4 వారాల్లో విచారాణ ముగించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టులోనే కౌంటర్ దాఖలుకు అనుగుణంగా పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 7 నెలలైనా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడే తమకు తెలివి వచ్చిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది అన్నారు. 




Updated Date - 2021-07-22T23:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising