ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతుల జన జాగృతి జాగరణ కార్యక్రమం

ABN, First Publish Date - 2021-03-11T23:21:17+05:30

అమరావతిపై పాలకులు విషంజిమ్ముతున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకైక రాజధాని అమరావతి కోసం చేస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతిపై పాలకులు విషంజిమ్ముతున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకైక రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు గురువారానికి 450వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అమరావతి జన జాగృతి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగువేయమని రైతులు స్పష్టంచేశారు.  

Updated Date - 2021-03-11T23:21:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising