ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ జోలి యాత్ర

ABN, First Publish Date - 2021-12-07T03:15:38+05:30

మచిలీపట్నంలో టీడీపీ నేతలు జోలి యాత్ర చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ నేతలు జోలి యాత్ర చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోంది. శారదానగర్ నుంచి కోనేరు సెంటర్ వరకు యాత్ర చేస్తూ నిధుల సమీకరిస్తున్నారు. యాత్రకు మద్దతు తెలుపుతూ స్థానికులు విరాళాలు ఇస్తున్నారు. 

Updated Date - 2021-12-07T03:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising