ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధూళిపాళ్ల కేసులో ఏసీబీకి హైకోర్టులో చుక్కెదురు

ABN, First Publish Date - 2021-07-14T20:55:51+05:30

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ రద్దు కేసులో ఏసీబీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ రద్దు కేసులో ఏసీబీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ రద్దు చేయడానికి తగిన కారణాలు కనిపించడంలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించింది. 


గతంలో సంగం డెయిలో పాలనాపరమైన అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సంగం ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాల్ కృష్ణను అరెస్టు చేసింది. నెల రోజుల తర్వాత ఇద్దరికీ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

Updated Date - 2021-07-14T20:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising