ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలంతా బోస్‌డీకేలు: మంత్రి గుమ్మనూరు జయరాం

ABN, First Publish Date - 2021-10-23T08:59:25+05:30

టీడీపీ నేతలంతా బోస్‌డీకేలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో జనాగ్రహ దీక్ష ర్యాలీని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, అక్టోబరు 22: టీడీపీ నేతలంతా బోస్‌డీకేలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో జనాగ్రహ దీక్ష ర్యాలీని నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ని అసభ్య పదజాలంతో దూషిస్తే సహించబోమన్నారు. సీఎం అనే గౌరవం లేకుండా బ్రాహ్మణ కులంలో పుట్టిన పట్టాభి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. వాల్మీకి కులంలో పుట్టిన తాను వారి కంటే ఎక్కువగా తిట్టగలనన్నారు. టీడీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 

Updated Date - 2021-10-23T08:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising