ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు మండలాల్లో బీజేపీ నేతల విహారయాత్ర

ABN, First Publish Date - 2021-07-17T01:09:36+05:30

బీజేపీ నేతలు పోలవరం ముంపు మండలాల్లో విహారయాత్ర చేశారని అఖిలపక్షం నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: బీజేపీ నేతలు పోలవరం ముంపు మండలాల్లో విహారయాత్ర చేశారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. నగరంలో వారు మాట్లాడారు. రాష్ట్రమంతా కలిసి పోలవరం నిర్వాసితుల సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలపై బీజేపీ నేతలు ప్రధాని మోదీ ముందు నోరు మెదపలేరన్నారు. పునరావాస కాలనీల్లో  సీఎం జగన్ పర్యటించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-17T01:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising