ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు లేఖ రాసిన ఆలిండియా లాయర్స్ అసోసియేషన్

ABN, First Publish Date - 2021-05-12T01:12:22+05:30

రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్‌కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్‌కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం లేఖ రాసింది. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తమై సరైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చికిత్స నిమిత్తమై ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే వారిని ఎవరూ ఆపకుండా సీఎం తగు చర్యలు తీసుకోవాలని, 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి, సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటనలో బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో రుయా ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-12T01:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising