అలిపిరి నడకదారిలో దారి దోపిడీకి యత్నం
ABN, First Publish Date - 2021-01-18T04:24:26+05:30
అలిపిరి నడకదారిలో దుండగులు దారి దోపిడికి యత్నం యత్నించారు. అలిపిరి తిరుమల నడక మార్గంలో 2200 మెట్ల వద్ద కర్నూల్కు..
తిరుమల: అలిపిరి నడకదారిలో దుండగులు దారి దోపిడికి యత్నం యత్నించారు. అలిపిరి తిరుమల నడక మార్గంలో 2200 మెట్ల వద్ద కర్నూల్కు చెందిన భక్తులపై గుర్తుతెలియని వ్యక్తులు దారి దోపిడీకి ప్రయత్నించారు. దీంతో భక్తులు ప్రతిఘటించారు. నలుగురు వ్యక్తులుచెట్లలోకి పారిపోయారు. భక్తులు 100కు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-01-18T04:24:26+05:30 IST