ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుంది: విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2021-06-02T21:47:51+05:30

3 రాజధానుల అంశం కోర్టులో పరిధిలో ఉందని, పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: 3 రాజధానుల అంశం కోర్టులో పరిధిలో ఉందని, పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని  చెప్పారు. సీఆర్డీఏ చట్టానికి, 3 రాజధానులకు సంబంధం లేదని పేర్కొన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ వస్తుందని డేట్‌ అడగొద్దని సూచించారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్లు వేస్తామని, ముడసర్లోవ పార్క్‌ని అంతర్జాతీయ పార్క్‌ చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

Updated Date - 2021-06-02T21:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising