ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: ఆదిరెడ్డి భవానీ

ABN, First Publish Date - 2021-12-21T22:02:58+05:30

వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ.. రాజమండ్రిలో అర్హులైన వారికి ప్రభుత్వం ఫించన్లు ఇవ్వటం లేదన్నారు.నగరంలో శానిటేషన్ అధ్వానంగా ఉందని.. శానిటేషన్ మెరుగుపర్చాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రాజమండ్రి కార్పోరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే అన్నివార్డులను టీడీపీ గెలుచుకుంటుందని ఎమ్మెల్యే భవానీ తెలిపారు. 

Updated Date - 2021-12-21T22:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising