ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్ వాఖ్యల్ని ఖండించిన మంత్రి సురేష్

ABN, First Publish Date - 2021-04-22T23:47:31+05:30

లోకేష్ వాఖ్యల్ని ఖండించిన మంత్రి సురేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 9వ తరగతి వరకు మాత్రమే విద్యార్థుల్ని ప్రమోట్‌ చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్‌పై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున... వాటిని అప్పుడు సమీక్షించాలని నిర్ణయించామని తెలిపారు. జగన్‌పై లోకేష్‌ చేస్తున్న కామెంట్లు చూస్తే.. అందరూ ఆయన్ని ఎర్రినాయుడు అంటారని విమర్శించారు. 70 లక్షల మందికి వైరెస్ సోకే ప్రమాదం ఉందని.. లోకేష్ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-22T23:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising