ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM YS Jagan తో అదానీ సోదరుల సీక్రెట్ భేటీ!

ABN, First Publish Date - 2021-09-13T16:57:07+05:30

పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ సోదరులు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ సోదరులు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఆదివారమిక్కడ తాడేపల్లిలోని సీఎం నివాసంలో వారు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. నౌకాశ్రయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీలకు ఇటీవల గంగవరం పోర్టును రాష్ట్రప్రభుత్వం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. కృష్ణపట్నం రేవును ఇదివరకే వారు చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అదానీ సోదరులు సీఎంతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.


Updated Date - 2021-09-13T16:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising