ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలు కేసులకు భయపడవద్దు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-02-26T02:06:51+05:30

కార్యకర్తలు కేసులకు భయపడవద్దని తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: కార్యకర్తలు కేసులకు భయపడవద్దని తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినవెంటనే కేసులు మొత్తం మాఫీచేస్తామని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం రావనకాష్టంగా మార్చిందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం పెట్టినపార్టీ తెలుగుదేశం అని చెప్పారు. రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిన కుప్పం నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను అర్ధాంతరంగా నిలిపేశారని తప్పుబట్టారు. రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంలా చూసుకున్నానని, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు చూస్తే కడుపు తరుక్కుపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-26T02:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising