ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: బుద్ధా వెంకన్న

ABN, First Publish Date - 2021-09-17T20:51:47+05:30

తన పై దాడి చేసిన వైసీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తన పై దాడి చేసిన వైసీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత  బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంటిపై  వైసీపీ నేతల దాడిని ఆయన ఖండించారు. సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారని ఆరోపించారు. వైసీపీ నాయకులు మాపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసి కొట్టారని చెప్పారు. జగన్‌ సర్కార్‌ దౌర్యన్యానికి ఇది పరాకాష్ఠ అని ధ్వజమేత్తారు. పోలీసులు వైసీపీ నేతలకే వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-17T20:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising