ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం తీర్పుతోనైనా జగన్‌ తీరు మార్చుకోవాలి: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-07-20T02:15:22+05:30

అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్‌రెడ్డి తీరు మార్చుకోవాలన్నారు. అమరావతి రెక్కలు విరచడమే ధ్యేయంగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తుగ్లక్‌ నిర్ణయాలతో మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-07-20T02:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising