ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలను చెప్పులతో తరమడం ఖాయం: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-02-27T23:24:26+05:30

పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలర్లను చేర్చుకున్నా.. ఓటమి తప్పదని గుర్తుంచుకోవాలన్నారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవడం అసాధ్యమన్నారు. పలాసలో వైసీపీ నేతలను రబ్బరు చెప్పులతో తరమడం ఖాయమన్నారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో మంత్రి అరాచకాలకు.. మున్సిపల్ ఎన్నికలు చెంపపెట్టు కానున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated Date - 2021-02-27T23:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising