ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నా: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-07-20T15:12:16+05:30

వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వైసీపీ నేతల చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైసీపీ నేతలు వేధిస్తూ, అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎన్నికలయ్యాక కూడా ఇంకా వేధిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే ప్రజామద్ధతుతో గెలవాలన్నారు. రవితేజ ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన దుర్మార్గులపై ఫోక్సో  చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులపై, సంబంధంలేని వారి మీద తిగిరి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంతకంత మూల్యం చెల్లించుకుంటారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-07-20T15:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising