ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-10-22T01:17:03+05:30

టీడీపీని అణచివేయాలని రెండేళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీని అణచివేయాలని రెండేళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ ఆఫీసులపై దాడులు జరగలేదన్నారు. ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారని చెప్పారు. ఇది ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసిన దాడేనన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరామన్నారు. 


Updated Date - 2021-10-22T01:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising