ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ABN, First Publish Date - 2021-03-08T23:22:53+05:30

ఓ రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడ్డాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఓ రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడ్డాడు. రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి జిల్లాలోని కురిచేడు గ్రామ వీఆర్వో వెంకట నాగరాజు చిక్కాడు. ఓ  రైతుకు చెందిన పొలాన్ని పాస్‌బుక్‌లో ఎక్కించడానికి ఆ రైతును వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఆ రైతు తెలియజేశాడు. ఆ రైతు దగ్గర లంచం డబ్బులను వీఆర్వో వెంకట నాగరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని రెవెన్యూ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా  ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు తెలియపరచాలన్నారు. 

Updated Date - 2021-03-08T23:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising