ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ అధికారులను హెచ్చరించిన చినరాజప్ప

ABN, First Publish Date - 2021-04-23T21:49:51+05:30

ఏసీబీ అధికారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏసీబీ అధికారులు నిబంధనలకు లోబడి నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రెస్ మీట్లు పెడితే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఏసీబీ గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడం కోసం నిబంధనలను అతిక్రమిస్తారా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-04-23T21:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising