ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ కోర్టులో ధూళిపాళ్ల కేసుపై విచారణ

ABN, First Publish Date - 2021-04-29T22:49:27+05:30

ఏసీబీ కోర్టులో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కేసుపై విచారణ జరిపారు. ధూళిపాళ్లను కస్టడీ కోరుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏసీబీ కోర్టులో సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కేసుపై విచారణ జరిపారు. ధూళిపాళ్లను కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలైంది. రెండు పిటిషన్స్‌పై శుక్రవారానికి జిల్లా కోర్టు వాయిదా వేసింది. 


ఇప్పటికే ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టు శుక్రవారం విజయవాడ ఏసీబీ విభాగం అధికారులు ప్రకటించారు. అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు, ధూళిపాళ్ల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. అక్రమంగా ఎందుకు అరెస్టు చేస్తున్నారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. డెయిరీలో అవకతవకలపై ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది.


Updated Date - 2021-04-29T22:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising