ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం AAP అభ్యర్థుల మూడో జాబితా విడుదల

ABN, First Publish Date - 2021-12-25T03:12:36+05:30

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం AAP అభ్యర్థుల మూడో జాబితా విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ అంసెబ్లీ ఎన్నికల్లో పోటీసే అభ్యర్థుల మూడో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. 18 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసినట్లు ఆప్ పార్టీ ప్రకటించింది. సుల్తాన్‌పూర్ లోధి నియోజకవర్గం నుంచి మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సజ్జన్ సింగ్ చీమా, హోషియార్‌పూర్ నియోజకవర్గం నుంచి పండిట్ బ్రహ్మ్ శంకర్ జింపాను ఆప్ పోటీకి దింపింది. అశోక్ 'పప్పి' ప్రశార్ లూథియానా సెంట్రల్ నుంచి, డాక్టర్ బల్బీర్ సింగ్ పాటియాలా రూరల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Updated Date - 2021-12-25T03:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising