కడప జిల్లాలో అదృశ్యమైన బాలుడు మృతి
ABN, First Publish Date - 2021-08-10T03:49:06+05:30
జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలంలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన
కడప: జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలంలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న తనీష్రెడ్డి అదృశ్యమయ్యాడు. వెంగలాయపల్లెలో కంపచెట్లలో బాలుడు తనీష్రెడ్డి (9) మృతదేహం లభించింది. బాలుడిని హత్య చేసి దుండగులు కంప చెట్లలో పడేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-08-10T03:49:06+05:30 IST