ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-31T21:12:42+05:30

తనను చంపుతారనే బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తనను చంపుతారనే బెదిరింపుల భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావుపేట మండలంలోని రావిపాడుకు చెందిన మొలతాటి పీటర్ పాల్(30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొనతం రామకోటేస్వరరావు, రాకింద పేద నాగేశ్వరరావు అనే వ్యక్తులు తనను చంపుతామని బెదిరించారని  ఆత్మహత్య లేఖలో పాల్ పేర్కొన్నాడు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-31T21:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising