ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతి

ABN, First Publish Date - 2021-01-18T09:09:04+05:30

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఆదివారం ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూతలపట్టు, జనవరి 17: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఆదివారం ఏనుగు దాడిలో పశువుల కాపరి  మృతిచెందాడు. తలపలపల్లె పంచాయతీ దుగ్గానిగుండ్లపల్లెకు చెందిన కొందరు గ్రామ సమీపంలోని నందికొండ వద్ద పశువులు మేపుతుండగా ఒంటరి ఏనుగు ఆదివారం సాయంత్రం వారిపై దాడికి దిగింది. అంతా భయంతో పరుగులు తీశారు. పరుగెత్తలేని దివ్యాంగుడైన అబ్బులన్న (60)పై ఏనుగుదాడి చేసి చంపేసింది. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, అటవీశాఖ అధికారులు గ్రామాల్లో పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-01-18T09:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising