ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో పిల్లలకు విషమిచ్చిన తల్లి

ABN, First Publish Date - 2021-11-10T21:24:14+05:30

జిల్లాలోని ఆదోని మండలం మధిర గ్రామంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం మధిర గ్రామంలో దారుణం జరిగింది. తన పిల్లలను చంపడానికి కన్నతల్లే ప్రయత్నం చేసింది.  కుటుంబ కలహాలతో శాంతి (25) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగులు మందు తాగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శాంతిని ఆరునెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు. పిల్లలు భారత్ (4) ప్రియాంక(2) చికిత్స పొందుతున్నారు. తల్లి శాంతి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.  


Updated Date - 2021-11-10T21:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising