ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరు తప్పనిసరి

ABN, First Publish Date - 2021-12-06T16:56:40+05:30

అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : అమ్మఒడి పథకం అమలుకు 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో అమలు కోసం ప్రధానోపాధ్యాయుల చర్యలు తీసుకోవాలని సూచించింది. 75శాతం హాజరు ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు లేఖలు రాశారు. లేఖలపై తల్లిదండ్రుల సంతకం చేయించాలని విద్యార్థులకు సూచించారు. గుంటూరు జిల్లాలో ప్రధానోపాధ్యాయుల నుంచి తల్లిదండ్రులకు లేఖలు అందాయి.

Updated Date - 2021-12-06T16:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising