ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో పదో తరగతిలో 7 పేపర్లే..

ABN, First Publish Date - 2021-12-18T01:53:47+05:30

ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను ప్రభుత్వం చేసింది. కొవిడ్‌-19 కారణంగా విద్యార్థుల మానసిక ఆందోళన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 7 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. కొత్త విధానంతో 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో కూడా 7 పేపర్లే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-12-18T01:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising